వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న పితాని
ముమ్మిడివరం, ఐ పోలవరం మండలం బాణాపురంలో తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న కళ్యాణోత్సవంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-21-at-19.22.58-768x1024.jpeg)