యువశక్తికి లక్ష రూపాయల విరాళమిచ్చిన విడివాడ
శ్రీకాకుళం, రణస్థలంలో జరుగనున్న యువశక్తి కార్యక్రమానికి తన వంతుగా 1,00,000/- (లక్ష రూపాయలు) చెక్కును పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు అందజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-11-at-21.32.14-1024x576.jpeg)