జనసేన, తెలుగుదేశం పార్టీల గ్రామ గ్రామన గ్రామస్థాయి సమావేశాలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం, సఖినేటిపల్లి లంక గ్రామాల్లో సోమవారం జనసేన- తెలుగుదేశం పార్టీల గ్రామస్థాయి సమావేశంలో జనసేన-టిడిపి సమన్వయకర్త గుండుబోగుల పెద్దకాపు, టిడిపి ఇన్చార్జ్ గొల్లపల్లి సూర్యారావు, మలికిపురం ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాడి మోహన్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, డా.రాపాక రమేష్ బాబు, సఖినేటిపల్లి జనసేన మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, టీడీపీ మండల అధ్యక్షులు ముప్పర్తి నాని, జనసేన ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మండల నాయకులు, గ్రామ నాయకులు, వీరమహిళలు, జనసేన-టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.