చిత్తూరు జిల్లా, జి.డి నెల్లూరు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తిరుపతి విమానాశ్రయం నందు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా ఘన స్వాగతం పలికడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యల పట్ల ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
Share this content:
Post Comment