శుక్రవారం తిరుపతికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పి.ఏ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వినుత కోటా రేణిగుంట విమానాశ్రయం టెర్మినల్ వద్ద ఘన స్వాగతం పలికి, రైతులు ఎడ్ల బండి పైన ధాన్యం బస్తాలతో ఉన్న జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కావలి శివకుమార్, భాగ్యలక్ష్మి, చిన్నతోటి నాగరాజు, నితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment