చాగల్లులో జనసేన నాయకుల పర్యటన
సత్తెనపల్లి నియోజకవర్గం: నకరికల్లు మండలం, చాగల్లు గ్రామంలో జనసేన నాయకులు గ్రామ సమస్యల గురించి తెలుసుకోవటం జరిగింది. అలాగే ఎలక్షన్ భూత్ ఏజెంట్ల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నకరికల్లు మండల అధ్యక్షులు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్, గ్రామ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, కార్యదర్శలు, షైక్ మీరవలి, సతీకల ఏడుకొండలు, కె శ్రీను ఎం మహేష్, కె నాగేశ్వరావు, ఎం ముత్తరావు, గి వెంకటరావు, జె జీవయ్య, కె మణి, కె కోటమ్మ జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-15-at-10.49.25-PM-1-1024x462.jpeg)