గుడిమెళ్ళలంక గ్రామంలో రాజేశ్వరరావు బొంతు పర్యటన

రాజోలు నియోజకవర్గం: గుడిమెళ్ళలంక గ్రామంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు పర్యటించి గ్రామ పెద్దలు ముఖ్యంగా పూర్వపు వైఎస్ఆర్, టీడీపీ పెద్దలకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, చంద్రబాబు నాయుడి దూర దృష్టితో కూడిన పేదల అభ్యున్నతికి తోడ్పడే కార్యచరణ జనసేన నాయకులు రాజేశ్వర రావు , వారి మిత్ర బృందం వివరించారు.