లింగాపురం గ్రామంలో జగనన్న కాలనీల సందర్శన

పెదకూరపాడు నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగనన్న కాలనీలలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గం, లింగాపురం గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో జగనన్న కాలనీలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో బిల్లూరి సురేష్ కుమార్
తిరుమలశెట్టి వెంకట కోటేశ్వరావు, ఆకుల శ్రీనివాసరావు, వెలది ప్రసాద్, గంపల హరి, శివుడు, గోవిందు గోపి
మనోజ్, భాస్కరావు పాల్గొన్నారు.