నాదెండ్లను కలసిన విజయనగరం జనసేన నాయకులు

విజయనగరం: వారాహి యాత్ర ప్రారంభోత్సవంలో భాగంగా, అన్నవరం శ్రీ సత్య దేవుని సన్నిధానంలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను విజయనగరం జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలసి, విజయనగరం జిల్లాలో ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు మరియు కొన్ని ప్రజా సమస్యలు గురుంచి ప్రస్తావించి మనోహర్ ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.