జనసేన ఆధ్వర్యంలో ఓటు నమోదు కార్యక్రమం
గాజువాక: జనసేన పార్టీ 68వ వార్డ్ ఇంచార్జ్ మకా షాలిని ఆధ్వర్యంలో అక్కిరెడ్దిపాలెం హైస్కూల్ నందు ఓటు నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ పీఏసీ మెంబెర్ & గాజువాక ఇంచార్జ్ కోన తాతరావు 64వ వార్డ్ జనసేన కార్పొరేటర్ దళ్లి గోవిందరెడ్డి, తిప్పల రమణారెడ్డి, గంధం వెంకటరావు, జనసేన వార్డ్ ఇంచార్జ్ లు, జనసైనికులు, వీరమహిళలు ఈ కార్యక్రమంలో పాల్లోనడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి నూతన ఓట్లు నమోదు చేసుకోవడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-27-at-6.42.43-PM-1024x461.jpeg)