జనసేన, టిడిపిల ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమం

విశాఖ తూర్పు నియోజకవర్గం: 17వ వార్డులో జనసేన, టిడిపిల ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.