Hyderabad: డ్రగ్స్ పై చేసే పోరాటంలో వరంగల్ జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొనాలి – ఆకుల సుమన్
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అరికట్టించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి అని కోరుతూ నవంబర్ 1 ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్ వద్ద జనసేనపార్టీ రిలే నిరాహార దీక్షకు అధిక సంఖ్యలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనసైనికులు పాల్గొనాలని జనసేనపార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ ఆకుల సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-31-at-7.57.31-PM-723x1024.jpeg)