మిలాద్ ఉన్ నబీ సందర్భంగా వాటర్ పంపిణి

గుంతకల్లు: మిలాద్ – ఉన్ – నబీ సందర్భంగా గురువారం గుంతకల్లు పట్టణంలోని గాంధీ చౌక్ నందు గుంతకల్లు నియోజకవర్గం జనసేన పార్టీ ముస్లిం మైనారిటీ” నాయకులు షేక్ జీలన్ బాషా & ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ పంపిణి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అనంతపూర్ జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పవన్ నెట్టి, యువ నాయకులు వీరేష్ కుమార్, తాడిపత్రి మహేష్ కుమార్, మారుతీ యాదవ్, మెహబూబ్ బాషా, బాలాజీ, ఇబ్రహీం, ఆర్.సి సురేష్ కుమార్ (ఎల్ ఎల్ బి) మరియు తదితరులు పాల్గొన్నారు.