చిరు పవన్ సేవాసమితి ద్వారా వాటర్ ట్యాంకర్
రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు ఎక్స్ కెనరా బ్యాంక్ మేనేజర్ గొల్లమందల పూర్ణభాస్కరరావు డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేనపార్టీ చిరు పవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా గొందిపద్మరాజుగారికాలని, గొందిపంచాయితీ వద్ద మరియు సఖీనేటిపల్లి ప్రాంత ప్రజలకు జనసేనపార్టీ ఆధ్వర్యంలో 3 ట్యాంకర్లు ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-14-at-21.09.14-1-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-14-at-21.09.14-1024x768.jpeg)