చిరు పవన్ సేవాసమితి ద్వారా వాటర్ ట్యాంకర్
రాజోలు, రామేశ్వరం జనసేన యువనాయకులు పాటబళ్ల సతీష్ (ఎన్నారై) డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా సోమవారం గొంది దుర్గమ్మతల్లి గుడి ప్రాంత ప్రజలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగ భూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-17-at-21.45.06-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-17-at-21.45.05-1024x768.jpeg)