రాజోలు జనసేన ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకర్
రాజోలు, జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా మంగళవారం అంతర్వేదికర దిండకోడప లో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి మేడిచర్లపాలెంనకు చెందిన మంగెన వాసు పేళ్ళిరోజు సందర్బంగా వారు ట్రాక్టర్ డీజల్ ఖర్చులకు ఆర్ధికసహకారమందించగా జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-26-at-8.06.29-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-26-at-8.06.43-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-26-at-8.06.43-PM-1-1024x768.jpeg)