జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో వాటర్ ట్యాంకర్

తూర్పుగోదావరి జిల్లా, రాజోలు లో నీటి ఎద్దడికి ప్రజలు ఇబ్బందిపడుతుండడంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ప్రతిరోజు ప్రజలకు మంచి నీళ్ళు అందేవిధంగా వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాటర్ ట్యాంకర్ ద్వారా ఆదివారం మలికిపురం గ్రామం (కాలేజ్ వెనుక) ఆదర్శనగర్ లో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి కోండాకీషోర్ కుమార్తె ఐశ్వర్య పుట్టినరోజు సందర్బంగా వారు అందించిన (ట్రాక్టర్ డిజల్) ఖర్చులతో మలికిపురంజనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.