జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో వాటర్ ట్యాంకర్
రాజోలు, జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా శుక్రవారం వరద ప్రాంతం రామరాజులంక బాడవలో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి రామరాజులంక జనసైనికుల ద్వారా వరద బాధితులకు త్రాగునీరు అందించడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-22-at-9.37.31-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-22-at-9.37.54-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-22-at-9.37.53-PM-1024x562.jpeg)