కొవ్వూరు గ్రామంలో జనంకోసం – పవన్ కోసం మనం

కాకినాడ రూరల్, జనంకోసం – పవన్ కోసం మనం కార్యక్రమంలో భాగంగా బుధవారం కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో అంబేద్కర్ నగర్, కాపుల పేట, శెట్టిబలిజ పేటల్లో రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పాదయాత్ర చేస్తూ ప్రజల వద్ద సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.