దౌర్జన్యాలను మానుకోకపోతే మేము దేనికైనా సిద్ధం: రాజానగరం జనసేన మండలాధ్యక్షులు

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం హెడ్ క్వార్టర్స్ లో ఉన్న జనసేన పార్టీ ఆఫీసులో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ ఆదేశాల మేరకు మూడు మండల నాయకుల ఆధ్వర్యంలో అధికార పార్టీ దౌర్జన్యాలను మానుకోకపోతే మేము దేనికైనా సిద్ధం అంటున్న మూడు మండలాల అధ్యక్షులు భవిష్యత్ కార్యాచరణపై జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న రాజానగరం జనసేన పార్టీ ఎంపిటిసి వల్లభశెట్టి రమణ, రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, సీతానగరం మండల జనసేన పార్టీ కన్వీనర్ కారిచర్ల విజయ్ శంకర్, గాదరాడ గ్రామం జనసేన పార్టీ సీనియర్ నాయకులు గాళ్ళ సతీష్, అరుబోలు బాలు కోరుకొండ మండల జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ ముక్క రాంబాబు, రాజానగరం మండల జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ నాగావరుపు భాను, రాజానగరం మండల ప్రధాన కార్యదర్శి నల్లమిల్లి విష్ణు చక్రం, రాజానగరం మండల కమిటీ కార్యదర్శి కవల శ్రీరామ్, కోరుకొండ మండల ముఖ్య నాయకులు చదువు ముక్తేశ్వరరావు, తన్నీరు తాతాజీ, చదువు రాంబాబు, తెలగంశెట్ట శివ, రాజానగరం మండల యువత అధ్యక్షులు సుంకర బాబ్జి, జనసేన యూత్ లీడర్ పల్ల హేమంత్, మండల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మేడిద వీరబాబు, నున్న రాజా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ జమాల్ అలీ (సోను), రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ముఖ్య నాయకులు బొబ్బరాడ వాసు పాల్గొన్నారు.