పవన్ కళ్యాణ్ పై వాలంటీర్ల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

  • కనిగిరి జనసేన నాయకులు

కనిగిరి నియోజకవర్గం: వాలంటీర్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను జనసేన పార్టీ కనిగిరి మండల ఆధ్వర్యంలో మంగళవారం నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఖండించడం జరిగింది ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ జరిగితే ప్రభుత్వం తగిన జరిమానా చెల్లించడం జరుగుతుందని హెచ్చరించడమైనది. ఈ కార్యక్రమంలో కనిగిరి మండల అధ్యక్షుడు ఇండ్ల రమేష్, అంజి నాయుడు (టౌన్ అధ్యక్షుడు), బాల కేశవ, సురేష్, చంటి, సాయి కిషోర్, నరేష్, గురు ఈశ్వర్, అజయ్, శ్రీకాంత్, కొండల్ రావు, హరి, కిషోర్, మాధవ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.