నక్కపల్లి నుంచి అనకాపల్లి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహిస్తాం: శివదత్ బోడపాటి
పాయకరావుపేట, లక్షల కొద్దీ చేపలు చనిపోయాయి. దీనికి కారణం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్లక్ష్యం, రాష్ట్ర ఫిషరీస్ డిపార్ట్మెంట్ సోమరిపోతు ధోరణి, జగన్ రెడ్డి బినామీ కస్టడీలో ప్రభుత్వ అధికారులు. మత్స్యకారుల పట్ల జగన్ రెడ్డికి ఎందుకు ఇంత చిన్న చూపు. త్వరలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నక్కపల్లి నుంచి అనకాపల్లి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తామని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి అన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-10.19.06-1024x458.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-10.19.04-1-1024x458.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-10.19.05-1024x576.jpeg)