-జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాలు రామయ్య
రాజంపేట, సిద్దవటం, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే దేశం అభివృద్ధి పథంలోకి వెళుతుందని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. శనివారం మండలంలోని ఉప్పరపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో రామయ్య మాట్లాడుతూ.. సమాజంలో మహిళ ఎంతో కీలకమని మహిళా శక్తి వెలకట్టలేనిదని మహిళలు అన్ని రంగాల్లో పోటీపడి రాణిస్తున్నారన్నారు. ఏ ప్రతి ఒక్కరూ, స్త్రీలను గౌరవించాలని ఆయన తెలియజేశారు.
Share this content:
Post Comment