ఉపాద్యక్షులు సుబ్బారావు, సిటీ అధ్యక్షులు రవీంద్ర మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ సందర్భంగా నెల్లూరు బలిజ భవన్, బాలాజీ నగర్ నందు ఆదివారం సాయంత్రం మహిళా గురువులను ఘనంగా సత్కరించటం జరిగింది. ఆహ్వానం మోరకు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, వారి సతీమణి విజయలక్ష్మి డాక్టర్ పోకల రవి, హైకోర్టు లాయర్ శ్రీరామ్ తో కలిసి పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి బలంగా పనిచేశామని లోకల్ బాడీ ఎలక్షన్లు ఏవైనా కూడా వ్యవస్థాపరంగా మద్దతుగా నిలుస్తామని సందర్భంగా అసోసియేషన్ వారు తెలిపారు. అనంతరం అతిధులతో కాట్వా క్యాలెండర్, టీచర్స్ పాకెట్ బుక్ ను ఆవిష్కరించారు.
Share this content:
Post Comment