షాజహాన్ బాషా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మదనపల్లి శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు మరియు వికలాంగులైన మహిళలను గౌరవిస్తూ, వారికి శాలువా కప్పి, పూలమాల వేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె మునిసిపల్ కమిషనర్ శ్రీమతి ప్రమీల, జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్ శ్రీమతి దారం అనిత, జనసేన, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment