జనసేన బలోపేతం కోసం కృషి చేయండి: వంగ లక్ష్మణ్ గౌడ్

  • పోతిరెడ్డిపల్లి జనసైనికులతో సమావేశమైన వంగ లక్ష్మణ్ గౌడ్
  • జనసేన బలోపేతంపై దిశానిర్దేశం

నాగర్ కర్నూల్ జిల్లా, తిమ్మజిపెట్ మండలం, పోతిరెడ్డిపల్లి గ్రామం (వంగ లక్ష్మణ్ గౌడ్ స్వగ్రామం) జనసైనికులతో సమావేశమైన వంగ లక్ష్మణ్ గౌడ్.. గ్రామంలోని జనసైనికులకు పార్టీని గ్రామంలో సంస్థాగతంగా పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలని వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వంగ విజయ్ భాస్కర్ గౌడ్, సైదుల్, ప్రసాద్, శ్రవణ్ కుమార్ రెడ్డి, అల్తాఫ్, రామకృష్ణ, రాచుర్ శివ, బాలకృష్ణ, అబ్బా అంజి, శివ, రాకేష్, రాములు, మంగ శ్రీకాంత్, కత్తే మల్లేష్, గొల్ల పరశరాములు, రాచురి నరేష్, సాదిక్ పాష, దన్నే రమేష్ తదితరులు పాల్గొన్నారు.