అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న యడ్లపల్లి రామ్ సుధీర్
పెడన నియోజకవర్గం: బంటుమిల్లి మండలం, ముంజులూరు గ్రామంలోని శ్రీ పర్వతాంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు పెడన నియోజకవర్గం జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కూనపరెడ్డి జగదీష్, కూనపరెడ్డి బాలాజీ, కూనపరెడ్డి సాంబశివ రావు, కూనపరెడ్డి వీర వెంకట సుబ్బారావు, ఏడుంబాకుల నాగ వెంకట శివ ప్రసాద్, జనసేన నాయకులు దివి శ్రీనివాస్, పయ్యావుల నాగాంజనేయులు, పోలగాని లక్ష్మీ నారాయణ, కూనపరెడ్డి రంగయ్య, క్రోవి సుందర రాజు, బుద్దన బాబీ, గడ్డిగోపుల నాగాంజనేయులు, యాదంరెడ్డి అంజిబాబు, పవన్ మరియు స్ధానిక జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-31-at-3.48.50-PM-1024x768.jpeg)