యలమర్తి సోమబ్రహ్మంకు ఘన నివాళులర్పించిన గాదె

గుంటూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, పెరుగుగూడెం వాస్తవ్యులు, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మామగారు యలమర్తి సోమబ్రహ్మం ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులైనారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా పెరుగుగూడెం గ్రామంలో జరిగిన పెదఖర్మ కార్యక్రమానికి ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు హాజరై నివాళులు అర్పించారు.