పలువురు ప్రముఖులను కలిసిన యల్లటూరు శ్రీనివాస రాజు

రాజంపేట: ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పట్ణణంలో మంగళవారం రాజంపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గ్రంథే సత్యం, ఉపాధ్యక్షులు పబ్బిశెట్టి సుబ్రహ్మణ్యం మరియు తెలుగుదేశం నాయకులు కావుటూరి సుబ్రమణ్యం నాయుడు, ప్రముఖ వ్యాపారవేత్త సుదర్శన్ నాయుడు, తెలుగుదేశం నాయకులు సుబ్బయ్య నాయుడు లను వారివారి నివాసాలలో మర్యాద పూర్వకంగా కలిసిన రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు. వారందరిని శాలవాలతో సత్కరించి వారి మద్దతు కోరిన యల్లటూరు శ్రీనివాస రాజు. ఈ కార్యక్రమంలో యం శివరాజు, పివిఆర్ కుమార్, మంచుకంటి రవి తదితరులు పాల్గొన్నారు.