ఆవిర్భావ సభ లాజిస్టిక్ కమిటీ సభ్యులుగా యల్లటూరు

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం, మార్చి 14వ తేదీన పిఠాపురంలో నిర్వహించే జనసేన ఆవిర్భావ సభ నిర్వహణకు పార్టీ నిర్వహించిన అంతర్గత సమీక్షలో ముఖ్యమైన లాజిస్టిక్ కమిటీ లో రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజుని కమిటీ సభ్యులుగా సముచిత స్థానం కల్పించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలుపుతూ రాజంపేట జనసేన పార్టీ జనసైనికులు, జనసేన నాయకులు, వీరమహిళల తరపున యల్లటూరు శ్రీనివాస రాజుకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వేడుకలను యల్లటూరు శ్రీనివాస రాజు ఆద్వర్యంలో రాజంపేట నుండి విజయవంతం చేయవలెనని యల్లటూరు శ్రీనివాస రాజు మీడియా కో-ఆర్డినేటర్ చింతల శివ పిలుపునిచ్చారు.

Share this content:

Post Comment