అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడుని జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు మర్యాదపూర్వకంగా కలిసారు. జిల్లాలో శాంతి, భద్రతలు మెరుగుపడేలా జనసేన పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని యల్లటూరు శ్రీనివాస రాజు పేర్కొన్నారు.
Share this content:
Post Comment