యానాం రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాన్ని పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, ఇటీవల యానాం రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐ.పోలవరం, జి.వేమవరం కి చెందిన వైదాడి కుమార్, వైదాడి పద్మ, హర్షిత, సత్య వర్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ పితాని బాలకృష్ణ మరియు జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జున రావు, ఐ.పోలవరం మండల అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, ఎం.పి.టి.సి.జమ్మి తదితరులు.