ఆంజనేయస్వామి గుడి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న పాలవలస యశస్విని

చీపురుపల్లి నియోజకవర్గం, గరివిడి మండలం, కందిపేటలో శ్రీ ఆంజనేయ స్వామి గుడి ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి పాలవలస యశస్విని హాజరయ్యారు. జనసైనికులు శ్రీమతి యశస్విని రాకతో సంతోషం వ్యక్తం చేసి.. పవన్ రావాలి.. పాలన మారా..లి అంటూ జయ జయ ద్వానాలు చేశారు.