జనసేన పార్టీలో చేరిన వైసిపి నాయకులు

ఏలూరు నియోజకవర్గం: జనసేన పార్టీలో పలువురు వైసిపి నాయకులు చేరారు. జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో 30 డివిజన్ కు చెందిన పలువురు వైసిపి నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన పార్టీలో చేరిన వారందరికీ పార్టీ ఇంచార్జి ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు‌.. మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, సీనియర్ నాయకులు రాఘవయ్య చౌదరి, లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ఉపాధ్యక్షులు సుందరనీడి ప్రసాద్, అధికార ప్రతినిధి అల్లు సాయిచరణ్, కార్యదర్శి బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, కుర్మా సరళ, ప్రోగ్రాం కమిటీ సభ్యులు బొండా రాము నాయుడు, రెడ్డి గౌరీ శంకర్, వీరంకి పండు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, చిత్రి శివ, కోలా శివ నాయకులు మైలవరపు బెనహర్, వీరమహిళలు 1టౌన్ మహిళ ప్రెసిడెంట్ కోలా సుజాత, 2 టౌన్ మహిళ ప్రెసిడెంట్ జొన్నలగడ్డ సుజాత, 2 టౌన్ మహిళ సెక్రటరీ తుమ్మపాల ఉమాదుర్గ, కార్యదర్శులు ప్రమీల రాణి, బీబీ, గుదే నాగమణి, గాయత్రి నాయకులు చీమల గోపి, సురేష్, వేముల బాలు, పవన్ మరియు డివిజన్ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.