వైసిపి ఎంపిలు కనీసం ప్లకార్డులు పట్టుకోండి చాలు: ఉంగుటూరు జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-20-at-3.47.10-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-20-at-3.47.10-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-20-at-3.47.11-PM-1024x768.jpeg)
విశాఖ కార్పోరేషన్ ఎన్నికలలో వైసీపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ప్రాణ త్యాగాలు చేసైనా సరే అడ్డుకుంటాం అని చెప్పారు. అంత త్యాగాలు అక్కర్లేదు, కనీసం ప్లకార్డులు పట్టుకోండి చాలు అని సోమవారం ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలంలో వాకపల్లి, వల్లూరు గ్రామాల్లో రైతులు, వ్యవసాయదారులు మరియు జనసైనికులు నిరసనలు తెలియజేశారు.