ఉప్పలగుప్తంలో యోగాంధ్ర ట్రయల్ రన్

ఉప్పలగుప్తం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన యోగాంధ్ర ట్రయల్ రన్ కార్యక్రమంలో మండల వ్యాయామ ఉపాధ్యాయులు, ఆసూర్ గ్రామానికి చెందిన ఆశా వర్కర్లు, కూటమి నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు అంబటి ప్రశాంత్, రాము, బద్రి జానుబాబు మరియు మహాదశ శ్రీకాంత్ పాల్గొన్నారు.

Share this content:

Post Comment