ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, ఏపి ఎం.ఎస్.ఎం.ఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివ శంకర్ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి అనే దృఢ సంకల్పంతో చైర్మన్ శివ శంకర్ చేతుల మీదుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు అజయ్ వర్మ ఠాగూర్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం నుంచి బుధవారం సుమారు వందకు పైగా అప్లికేషన్లు చైర్మన్ చేతుల మీదుగా బ్యాంకర్స్ కి అందజేయడం జరిగింది.
Share this content:
Post Comment