అమలాపురం జనసేన పార్టీ కార్యాలయానికి 1000 గజాల స్థలం: యాళ్ళ సతీష్
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-16-at-9.58.06-PM-1024x462.jpeg)
అమలాపురం జనసేన పార్టీ నాయకులు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పార్టీ కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది. పార్టీ కార్యాలయం చూసి అమలాపురం నాయకులు దేవాలయంలా ఉందని అభివర్ణించడంతో, ఇటువంటి దేవాలయంలాంటి జనసేన పార్టీ కార్యాలయం నిర్మించడానికి 1000 గజాల స్థలాన్ని ఉచితంగా ఇస్తానని మున్సిపల్ మాజీ చైర్మన్ జనసేన పార్టీ నాయకులు యాళ్ళ సతీష్ తెలిపారు.