గుబ్బల ఫణి కుమార్ అధ్యక్షతన జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి

రాజోలు: మలికిపురం గాంధీ బొమ్మల సెంటర్లో రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మలికిపురం మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, సఖినేటిపల్లి మండలం అద్యక్షులు గుబ్బల ఫణి కుమార్ అధ్యక్షతన జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ, అమలాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాడి మోహన్ కుమార్ జనసేన నాయకులు గుండుబోగుల పెద్దకాపు, పినిశెట్టి బుజ్జి, జిల్లా సంయుక్త కార్యదర్శి గుబ్బల రవి కిరణ్, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, డాక్టర్ రాపాక రమేష్ బాబు, అల్లూరి రంగరాజు, మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాస్, దొడ్డ జయరామ్, ఎంపీటీసీలు చొప్పల బాబురావు, ఉండపల్లి అంజి, గునిశెట్టి రాంజీ, కొణతం నరసింహారావు, మాలే కాళిదాస్, కుసుమ, నాని, విస్సా తాతాల నాయుడు, ఉప సర్పంచ్ పాటబల సూరిబాబు, సుందర పండు, అడబాల నాని, ముద్దల శ్రీనివాస్, బెల్లంకొండ పుత్రయ్య, పెద్దిరెడ్డి దుర్గాప్రసాద్, విజయ్ సాధనాల, విజయ్ అన్నఒనీడి, రాజేష్ వులిశెట్టి, అన్నపూర్ణ పేరాబత్తుల, వెంకటేశ్వరరావు నిమ్మగడ్డ, శ్రీరామ్ మూర్తి ఆర్గాని, ఏడుకొండలు, కందుల నాగేశ్వరరావు, చింతా రాజు, బోనం చంటి నాయుడు, కొల్లు వెంకటరాజు, కొక్కిరిగడ్డ శ్రీను, జయరాజు, కొల్లు శ్రీను, పోతు కృష్ణ వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.