గొల్లపేట గ్రామంలో 30వ రోజు జనంతో జనసేన

  • 10మంది పిల్లలకు రెండు ప్రాథమిక పాఠశాలు ఇద్దరు రాకపోతే రెండు పాఠశాలలు సెలవు
  • 30వ రోజు జనంతో జనసేన

ఆముదాలవలస నియోజకవర్గం(మండలం) గొల్లపేట గ్రామంలో జనంతో జనసేన కార్యక్రమం జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరావు, ఎంపిటిసి విక్రమ్ ఆధ్వర్యంలో గడప గడపకి వెళ్లి సమస్యలు తెలుసుకొని మన పార్టీ సిద్ధాంతాలు తెలపడం జరిగింది. రోడ్లు సమస్య, కాలువలు లేకపోవడం ఇంటి ముందు మురికి నీరు నిల్వవుండడం వలన పిల్లలు అనారోగ్యాకి గురవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్, రుద్ర, మోహన్, కోమల్, హరీష్ మోహన్, ప్రదీప్, వినోద్ తదితరులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.