జనంకోసం జనసేన 475వ రోజు

జగ్గంపేట, జనంకోసం జనసేన 475వ రోజులో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో జరిగింది. మంగళవారం జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా 700 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 62200 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు, కాట్రావులపల్లి నుండి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు, గ్రామ ఉపాధ్యక్షులు సుంకర శ్రీనివాస్, చక్కపల్లి సతీష్, గంటా దుర్గాప్రసాద్, కందా సతీష్, కర్రి బాజ్జి, వానపల్లి అప్పన్న, ఆకుల గోవింద్, తాల్లపురెడ్డి వంశీ, అడబాల వీరబాబు, పుల్ల నారాయణ స్వామి, గుళ్ళింకల వీర్రాజు, కొత్త చక్రి, జగ్గంపేట నుండి లంకపల్లి అజయ్ (బన్ను), గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజు లకు మరియు జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా కాట్రావులపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన ఆకుల వెంకన్న బాబు కుటుంబ సభ్యులకు, గిడియాల సూరిబాబు కుటుంబ సభ్యులకు, కర్రి బాబ్జి కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.