జగ్గంపేటలో జనం కోసం జనసేన 611వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 611వ రోజులో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జగ్గంపేట మండలం, జగ్గంపేట గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 800 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 1,05,810 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 612వ రోజు కార్యక్రమం శనివారం జగ్గంపేట మండలం, జగ్గంపేట గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. శుక్రవారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట మండల గౌరవ అధ్యక్షులు పాబోలు సీతారామస్వామి, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల అధికార ప్రతినిధి పాలిసెట్టి సతీష్, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి దలై రమేష్, జగ్గంపేట మండల సంయుక్త కార్యదర్శి తుమ్మల ఫణీంద్ర, జగ్గంపేట నుండి పట్టణ అధ్యక్షులు గవర సుధాకర్, సూరపురెడ్డి నరేష్, పవిడిసెట్టి సాయి చంద్ర, గున్నాబత్తుల మణికంఠ, దొడ్డి ప్రసాద్ గారికి, కంపిరి స్వామి, సలాధి రవి, మర్ల బాబీ, ఎర్ర సాయి, ముంత సన్నీ, దొడ్డి వీరవెంకట రమణ, దొడ్డి గణపతి, గొల్లపల్లి బన్నీ, వురి శ్రీను, సమ్మింగ్ పవన్, బెండ సతీష్, బంటుపల్లి నాని, వూల్ల అర్జున్, రాజపూడి నుండి గ్రామ అధ్యక్షులు కిలాని శివాజీ, నేదురి అశోక్, గోవిందపురం నుండి తుమ్మల స్వామి మనోజ్, గండేపల్లి నుండి గరికిపాటి ఉమేష్, గోనేడ నుండి వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజు, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణు మల్లేష్, పాటంశెట్టి చిన్నరామకృష్ణ, కనపర్తి నాగు, కనపర్తి మణికంఠలకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.