జనం కోసం జనసేన 629వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 629వ రోజులో భాగంగా సోమవారం జనసేన ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం, జగ్గంపేట గ్రామంలో మరియు కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 350 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 1,08,410 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 630వ రోజు కార్యక్రమం మంగళవారం జగ్గంపేట మండలం, జగ్గంపేట మరియు కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, కిర్లంపూడి మండల అధ్యక్షులు ఉలిసి అయిరాజు, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి మండపాక శ్రీరామ్, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి సూర్యారావు, కిర్లంపూడి మండల కార్యదర్శి కుండ్లమహంతి స్వామి, జగ్గంపేట నుండి పట్టణ అధ్యక్షులు గవర సుధాకర్, ఎర్ర సాయి, కిలాడి రాజు, సూరపురెడ్డి నరేష్, బూరుగుపూడి నుండి పాటంశెట్టి సత్తిబాబు, గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్, పెద్ది మణికంఠ, పాటంశెట్టి రామకృష్ణ, కోడి గంగాధర్, ఉలిసి శ్రీను, బొనసు పద్దయ్య, సోము నాని, సోము దొంగబాబు, ముడే సత్తిబాబు, కుండ్లమహంతి చక్రరావు, సైనం రాజు, కుండ్లమహాంతి యేసు, సీ హెచ్ స్వామి, వి నానాజీ, ఖె. సతీష్, వి శ్రీను, ఖె. కరుణ, ఖె. వరుణ్, సైనం సూరిబాబు, సైనం నాగేంద్ర, మన్యం గంగాధర్, రాయి సతీష్, పుర్రె గణేష్, సానపల్లి వీరబాబు, కనపర్తి నాగు, ఆరుగొల్లు లోవరాజు, అనుకుల శ్రీనివాస్, పెద్ది పకీరయ్య, నీరుకొండ రాజుబాబు, గంతకాల ప్రసాద్, కొల్లుమళ్ళ శ్రీను, పేసల తాతాజీ, సోము బాబ్జీ, వేణుఒ నాని, గుడాల సుబ్బారావు, పెదిరెడ్డి బాబ్జీ, పాటంశెట్టి సీతారామయ్య, గొల్లమహంతి చక్రరావు, దూది కొండయ్య గారికి, పసుపులేటి శ్రీను,
వేణుఒ విజయ్, సోము బుజ్జియ్య, నల్లరెడ్డి ప్రసాద్, కందా శ్రీనివాస్, కొండమూరి నాగేశ్వరరావు, కన్ని స్వామి, కుండ్లమహంతీ సుబ్బారావు, కుండ్లమహంతి లోవరాజు, ఫి చిన్న, ఎశ్ తిమ్మాపురం నుండి పిల్లా శ్రీనివాస్, కంటే తాతాజీ, నరేంద్ర పట్నం నుంచి రమేష్, గండేపల్లి నుండి దొనాదుల తేజ, గోనేడ నుండి బుర్రె వీరభద్రరావు, జానకి మణికంఠ, పేపకాయల శ్రీనివాస్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.