జనం కోసం జనసేన మహాయజ్ఞం 646వ రోజు

ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 646వ రోజు కార్యక్రమం శుక్రవారం గోకవరం మండలం మల్లవరం గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 647వ రోజు కార్యక్రమం శనివారం గోకవరం మండలం మల్లవరం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తిరుమలాయపాలెం ఎంపీటీసీ చెన్నంశెట్టి చక్రరావు, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి కొమరపు శివ, గోకవరం మండల సంయుక్త కార్యదర్శి పప్పల శ్రీను, మల్లవరం గ్రామ అధ్యక్షులు గంటా వీరబాబు (జి.వి నాయుడు), కర్ణం బుజ్జి, గుండు అశోక్, చింతపల్లి మౌళి, బొద్దపు నాగు, బొందల ఆంజనేయులు, గుర్రం వీర విష్ణు, పల్లెల గణేష్, యలంశెట్టి వేణు, కొట్టే శివశంకర్, కొట్టే లోకేష్, అలుబోతు విష్ణుబాబు, లంక అభిరామ్, తిరుమలాయపాలెం నుండి గ్రామ అధ్యక్షులు యర్రా శివరామకృష్ణ, గ్రామ యువత అధ్యక్షులు ఉల్లి మణికంఠ, అడబాల దుర్గాప్రసాద్, శివరామపట్నం గ్రామం నుండి ములగాడ ప్రసాద్, గరగ రాజా, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా మల్లవరం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన బొద్దపు నాగు కుటుంబ సభ్యులకు, గుండు అశోక్ కుటుంబ సభ్యులకు, పడాల రమణ కుటుంబ సభ్యులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.