జనం కోసం జనసేన మహాయజ్ఞం 668వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 668వ రోజు కార్యక్రమం శనివారం గండేపల్లి మండలం, ఉప్పలపాడు గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 668వ రోజు కార్యక్రమం ఆదివారం గండేపల్లి మండలం, సుబ్బయ్యమ్మపేట మరియు గండేపల్లి మండలం కె.గోపాలపురం గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు(శ్రీను), గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి తమటం నాగేంద్ర, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి దలై రమేష్, కిర్లంపూడి మండల కార్యదర్శి కుండ్లమహంతి స్వామి, ఉప్పలపాడు నుండి అంకం ఓం కృష్ణ, అంకం సూరిబాబు, అంకం పెద్ద సుబ్రహ్మణ్యం, దొడ్డ రాంబాబు, అడపా సూర్య పవన్, అబ్బిరెడ్డి కళ్యాణ్, నాయకంపల్లి నుండి గ్రామ అధ్యక్షులు అల్లాడి వీరబాబు, జె.కొత్తూరు నుండి అయితిరెడ్డి ఏసుబాబు, అడబాల శ్రీరామ్, సోమవరం నుండి డేగల నరేష్, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్, కోడి గంగాధర్, కుండ్లమహంతి సత్తిబాబు, రాయి సతీష్, కుండ్లమహంతి లచ్చారావు, కొల్లుమళ్ళ రాజు, వేణుఒ విశ్వనాధం, చెల్లుమహంతి వెంకటేశ్వర్లు, కుండ్లమహంతి లక్ష్మీనారాయణ, పెసల వీర్రాజు, గోనేడ నుండి బుర్రే రాజు, పల్లికెల రామకృష్ణ, సత్యనారాయణ, నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా తాళ్లూరు గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన ఆరుగొల్లు రామి రెడ్డి కుటుంబ సభ్యులకు, కల్తూరి వెంకన్నబాబు కుటుంబ సభ్యులకు, మలిరెడ్డి సురేష్ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.