జనం కోసం జనసేన మహాయజ్ఞం 687వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 687వ రోజు కార్యక్రమం గురువారం జగ్గంపేట మండలం, రాజపూడి గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 688వ రోజు కార్యక్రమం రేశుక్రవారం జగ్గంపేట మండలం, రాజపూడి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర పేర్కొన్నారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, రామవరం ఎంపీటీసీ దొడ్డ శ్రీను, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు(శ్రీను), జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి చీదిరి శివదుర్గ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి చింతా సురేష్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, రాజపూడి నుండి గ్రామ అధ్యక్షులు కిలానీ శివాజీ, నంగన రెడ్డి, నేదూరి అశోక్, మల్లిశాల నుండి చీకట్ల దుర్గాప్రసాద్, మడక శ్రీను, వెంగయ్యమ్మపురం నుండి నగిశెట్టి శివ, బోండా శ్రీను, కె. గోపాలపురం బొబ్బర మహాలక్ష్మి కుమార్, బూరుగుపూడి నుండి అనుకుల శ్రీను, కోడి గంగాధర్, కుండ్లమహంతి చక్రరావు, కుండ్లమహంతి సత్తిబాబు, కాండ్రేగుల నుండి గ్రామ ఎస్సి సెల్ అధ్యక్షులు యాళ్ల ఆనంద్ (అప్పారావు), జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, బొల్లి తాతాజీ, నకిరెడ్డి రామదుర్గ, హైదరాబాద్ కళ్యాణ్, మల్లవరం నుండి గ్రామ అధ్యక్షులు గంటా వీరబాబు (జి వి నాయుడు), బొందల ఆంజనేయులు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా రాజపూడి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన చీదిరి శివదుర్గ కుటుంబ సభ్యులకు, రేచిపూడి వీరబాబు కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.