జనప్రియ అపార్ట్మెంట్స్ లో 8వ బ్లాక్ వినాయక చవితి ఉత్సవాలు

హైదరాబాద్, వినాయక చవితి నవరాత్రులలో భాగంగా నాలుగవ రోజు పూజ కార్యక్రమంలో పాల్గొన్న రామారావు రామయోగిత దంపతులు మరియు రాంరెడ్డి ఇంద్రాణి రెడ్డి దంపతులు, శోబాన్ బాబు, లక్ష్మీ ప్రియ దంపతులు, సురేష్, సుప్రియ వారి కుమార్తెలు జస్వంతీ, మహంతి దంపతులు, విగ్రహ దాత కార్యనిర్వహకురాలు నాగేశ్వరి, రవితేజ, గోపి చంద్రశేఖర్, మణిదీపిక దంపతులు, లక్ష్మి పార్వతి సీతా రామయ్య దంపతులు, జనప్రియ అపార్ట్మెంట్స్ అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్ మరియు గిరికుమార్ రెడ్డి, కృపాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు శ్రవణ్ కుమార్ జి.ఎస్.కె, సాయి కిరణ్, వంశీ, హృషికేస్ రెడ్డి, కినరేష్ రెడ్డి బ్లాక్ నివాసితులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *