గొల్లప్రోలు టౌన్ కొత్తపేట చర్చి వీధిలో రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి..

  • జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి ..!!

పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాకినీడి శేషుకుమారి గురువారం గొల్లప్రోలు పట్టణం కొత్తపేట చర్చి వీధిలో రాష్ట్ర అభివృద్ధికై ఒక ఛాన్స్ ఇవ్వండి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె జనసైనికులు, వీరమహిళలతో కలిసి ప్రతి గృహాన్ని సందర్శిస్తూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అంతేగాక వారికి జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు టౌన్ ప్రెసిడెంట్ వినుకొండ శిరీష, రూరల్ మహిళా ప్రెసిడెంట్ వినుకొండ అమ్మాజీ, గుండ్ర హరీష్, నారపరెడ్డి రాజా, రెడ్డి శ్రీకాంత్, గణేష్, శ్రీరామ్, మనీ, నాగు, కీర్తి శివప్రసాద్, హరీష్, రాజా, శ్రీరామ్, దుర్గ, చక్రధర్, శివ, కార్తీక్, మణికంఠ, సాయి కోటి, నూకరాజు, లక్ష్మణ్, సారధి, కెలంగి వాసు, రెడ్డెం శ్రీకాంత్, చేదులూరి అర్జున్, వల్లభశెట్టి మనీ జనసేన నాయకులు గోపు సురేష్, బుర్రా విజయ్ బాబు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.