శ్రీ రావమ్మకు నివాళులు అర్పించిన యడ్లపల్లి రామ్ సుధీర్
పెడన పట్టణం ఆంధ్రజ్యోతి పత్రికా విలేకర్ నక్కా రాజేంద్రప్రసాద్ మాతృమూర్తి శ్రీ రావమ్మ (98) భౌతిక కాయానికి పెడన నియోజకవర్గం జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ నివాళులు అర్పించారు. ఈ సంధర్భంగా రామ్ సుధీర్ ప్రగాఢ సానుభూతి తెలిపి, రాజేంద్ర ప్రసాద్ గారికి వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని రామ్ సుధీర్ కోరారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-29-at-3.58.17-PM-576x1024.jpeg)