తెలంగాణ పాలనపై కర పత్రాల పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలకు సన్నాహకంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కో ఆర్డినేటర్ మాధవరెడ్డి సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో 10 సంవత్సరాల తెలంగాణ పాలనలో జరిగిన అన్యాయాలు అక్రమాలపై అవగాహన కల్పిస్తూ లక్ష కర పత్రాల పంపిణీ లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అరున్, చక్రవర్తి, ఉపేంద్ర, నరేష్, ప్రవీణ్ సాహు, అశోక్, కామరాజు, నాగరాజు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-01-at-10.47.34-PM-1024x652.jpeg)